యం.లక్ష్మినారాయన గారు ప్రేమ సదనం అనాధ వృద్ద సంగంను 13-11-1998న స్థాపించారు. అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను ప్రారంబించారు. వృద్దులకు కనీస అవసరాలైన తిండి ,కూడు, గుడ్డలను మరియు ఆరోగ్యం సంబంద విషయాలను దగ్గరుండి సేవచేస్తున్న మహానుభావుడు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.
సీతారాంపురం గ్రామంలోని శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం వద్ద 58 హొమ గుండాలతో శాహస్త్ర చండి యాగంను జరిపించారు. ఆశ్రమ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామంలో అనేక సేవలు చేస్సున్నారు.
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.