యం.లక్ష్మినారాయన గారు ప్రేమ సదనం అనాధ వృద్ద సంగంను 13-11-1998న స్థాపించారు. అనాధ వృద్దులకు సేవచేయాలనే గొప్ప ఆశయంతో ఈ అశ్రమంను ప్రారంబించారు. వృద్దులకు కనీస అవసరాలైన తిండి ,కూడు, గుడ్డలను మరియు ఆరోగ్యం సంబంద విషయాలను దగ్గరుండి సేవచేస్తున్న మహానుభావుడు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.
లక్ష్మినారాయన గారు కడవెండి గ్రామంలో రామయ్య ,అనంతమ్మలకు 1942న జన్మించారు.ఇతను సీతారాంపురం గ్రామంలో 1982 న స్థిర నివాసంను ఏర్పచుకున్నారు . అనాధ వృద్ద అశ్రమం ప్రక్కన సాయిబాబా మందిరమును కూడా నిర్మించినారు.
సీతారాంపురం గ్రామంలోని శ్రీ ఉమచంద్ర మౌళిశ్వరాలయం వద్ద 58 హొమ గుండాలతో శాహస్త్ర చండి యాగంను జరిపించారు. ఆశ్రమ వ్యవస్థాపకుడిగా, అధ్యక్షుడుగా సీతారాంపురం గ్రామంలో అనేక సేవలు చేస్సున్నారు.