నిజాయతిగల ప్రజా నాయకులు కావాలి .


రాజకీయం చేసి నాయకులూ మాకొద్దు, నిజాయతి గల ప్రజా నాయకులు కావాలి .
అధికారం కోసం వచ్చే నాయకులు మాకొద్దు, సేవచేసే నాయకులూ కావాలి.
కోట్లను మింగే తిమింగలాలుమాకొద్దు, మా ధనాన్ని కాపాడే కాపలా....... కావాలి.
అదికరంతో రాజదానిలో ఉండే వాళ్ళు మాకొద్దు, మా వెంటే ఉండే జీతగాళ్ళు కావాలి.

"రైతే రాజు" , రైతు ప్రభుతం మాది అంటారు, మరి రైతుల ఆత్మహత్య లెందుకు?
మీ పిల్లలకు ఇంగ్లీష్ స్కూల్స్ , ఇంటర్నేషనల్ విద్య, మా పిల్లలకు గవెర్నమెంట్ స్కూల్స్, ఉపాది విద్య.
మా డబ్బులతో మాకు పనిచేయమంటే, మీ డబ్బులగా బ్యాంకులలో దాచుడేలా?
ఎన్నికల సమయంలోనే నివు, మాకు జీతగాడివాని గుర్తోచిందా?
ఒకడు చిపిరిబట్టి రోడ్డుకుతున్నాడు , మరొక్కడు బట్టలుతుకుతున్నాడు
డప్పుకోడుతడు , చిందులేస్తాడు, వంటోన్డుతడు, పాలు పితుకుతడు..
ఇలా ఎన్నో పిచ్చిపనులన్ని చేస్తారు .
ఎన్నికలైపోతే వాణ్ణి చూడానికి కండ్లు కయలుకయలె, గంటలకొద్దీ వెట్ చేయాలి.
ఇచ్చిన హమిలన్ని గుర్తు చేసిన విని, వినిపించానట్లే వెళ్ళిపోతాడు. ఇది మన నాయకుల తీరు...

సో ఫ్రెండ్స్ దయచేసి మీరు అలోచినండి. మన వియోజకవర్గంలో ఎవరైతే ఎల్లపుడు ప్రజలతో ఉండి , ప్రజా సమస్యలను తెలుసుకొని, జవాబుదారిగా ఉండే నాయకుడినే ఎన్నుకోండి. పార్టీలన్నీ పక్కన పెట్టండి . వక్తిని చూసి మీ ఓటుని వేయండి.

మీ
కడవెండి సీతారాంపురం.

No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.