రాష్ట్రలలో, దేశంలో ప్రభుత్వలు, నాయకులూ మారుతున్నా..
గ్రామ ప్రజల జివితాలల్లో మాత్రం మార్పు అంతంత మాత్రంగానే ఉంది.
దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలూ,
" రైతే రాజు" అన్న ప్రభుత్వలు,
నీచమైన రాజకీయాలకు...
బలిఅవుతున్న రైతన్నల కష్టలు
ఎవరికీ కన్పించవు? రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసుకుంటే ,
శవరాజకియలకు కూడా వెనుకాడని నీచాతి నీచమైన రాజకీయాలకు పునాదులపై రాజకీయ భవనాలు కడుతున్నారు.
చావలేక, బ్రతకలేక , మధ్యతరగతి, ఆర్దిక ఇబ్బందులలో రైతులు తమ
జీవితాలను నేట్టుకోస్తుంటే... వచ్చిరాని హామీలతో , మసిపూసి మారేడుకాయని
చేసి అధికారం అందుకోవాలనుకుంటునవే! నిత్యావసరాల దరలు ఆకాశానికి తాకుతుంటే
,రూపాయీ పతనమై దరలన్ని పెరుగుతుంటే , రైతన్నల చెమట చుక్కలతో పండించిన
పంటలకేండుకురా దరలు పెంచారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చారురా?
అన్నదమ్ములగా కలిసుండే గ్రామా ప్రజల మద్య చిచ్చు
పెట్టరెందుకురా? ఇరుగు పొరుగు వాళ్ళను శత్రువులను చేశావుగాదరా? కులాల మద్య ,
మతాల మద్య విద్వేషాలను రెచ్చ గోట్టరుగాదరా? మీ అధికారం కోసం దేశామేమైన
పరవాలేదు అన్నట్లు ప్రవర్తిస్తునారేందుకు ?
కడవెండి సీతారాంపురం.
No comments:
Post a Comment
kadavendisitharampuram@gmail.com
Note: only a member of this blog may post a comment.